Vennupotu Dinam: వెన్నుపోటుకు ఏడాది.. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
జీఎస్టీ వసూళ్లు జూమ్
Published on Mon, 06/02/2025 - 06:32
న్యూఢిల్లీ: స్థూలంగా వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్లు గత నెలలో 16.4 శాతం జంప్ చేశాయి. రూ. 2.01 లక్షల కోట్లను అధిగమించాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం మే నెలలో స్థూలంగా దేశీ లావాదేవీల విలువ 13.7 శాతం ఎగసి రూ. 1.5 లక్షల కోట్లను తాకింది. దిగుమతుల జీఎస్టీ ఆదాయం 25 శాతంపైగా పెరిగి రూ. 51,266 కోట్లకు చేరింది.
అంతకుముందు నెల(ఏప్రిల్)లో జీఎస్టీ వసూళ్లు సరికొత్త రికార్డ్కు తెరతీస్తూ రూ. 2.37 లక్షల కోట్లుగా నమోదైన విషయం విదితమే. గత నెలలో స్థూల సెంట్రల్ జీఎస్టీ ఆదాయం రూ. 35,434 కోట్లుకాగా.. రాష్ట్ర జీఎస్టీ ఆదాయం రూ. 43,902 కోట్లకు చేరింది. సమీకృత జీఎస్టీ రూ. 1.09 లక్షల కోట్లుగా నమోదైంది. సెస్ నుంచి రూ. 12,879 కోట్ల ఆదాయం లభించింది.
#
Tags : 1