నర్వ(మహబూబ్నగర్) : తనకు ఇష్టంలేకపోయినా బలవంతంగా పెళ్లి జరిపిస్తున్నారని ఓ బాలిక జిల్లా ఎస్పీకి ఫోన్ ద్వారా సమాచారం అందించింది. స్పందించిన ఎస్పీ విశ్వప్రసాద్ దేవరకద్ర పోలీసులను ఆదేశించడంతో వారు బాలిక తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. పెళ్లి ఆగిపోవడంతోపాటు ఆ బాలికను స్టేట్ హోంకు తరలించారు. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలం ఇస్రంపల్లి గ్రామానికి చెందిన బాలిక 9వ తరగతి చదువుతోంది. ఆమెకు నర్వ మండలం నాగల్కడ్మూర్ గ్రామానికి చెందిన యాంకి కిష్టన్న కొడుకు మల్లేష్తో శుక్రవారం వివాహం చేయడానికి ముహూర్తం ఖరారు చేశారు.
బాలిక తనకు వివాహం వద్దని, చదువుకుంటానని తల్లితండ్రులకు విన్నవించినా ఫలితం లేకపోవడంతో గురువారం నేరుగా ఫోనులో జిల్లా ఎస్పీకి తన గోడును విన్నవించింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి అమ్మాయి తల్లిదండ్రులతోపాటు, అబ్బాయి తరఫు బంధువులను పిలిపించారు. దేవరకద్ర ఎస్.వినయ్ కుమార్రెడ్డి వారికి కౌన్సెలింగ్ నిర్వహించడంతో పెళ్లి ఆగిపోయింది. బాలికను జిల్లాకేంద్రంలోని స్టేట్హోంకు తరలించారు.
సార్.. నాకు పెళ్లి చేస్తున్నారు.. ఆపండి ప్లీజ్...
Published Thu, Feb 11 2016 10:59 PM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
చెత్త అంపైరింగ్.. డుప్లెసిస్ది క్లియర్గా నాటౌట్! వీడియో
చెలరేగిన ఆర్సీబీ బ్యాటర్లు.. సీఎస్కే ముందు భారీ టార్గెట్
'సిల్క్ శారీ' సినిమా ట్రైలర్ చూశారా..?
నటుడు చందు కన్నుమూత.. వైరలవుతున్న పెళ్లి ఫోటోలు
ఉత్తరాంధ్ర... టీడీపీ ఆశలు గల్లంతేనా..?
తనకు ఇష్టమైన 'బుజ్జి'ని పరిచయం చేసిన ప్రభాస్.. ఆసక్తిగా వీడియో
ఓహెచ్ఎమ్ ఈ లాజిస్టిక్స్తో ఫ్రెచ్ కంపెనీ డీల్.. 1000 కార్ల డెలివరీకి రెడీ
భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా
టీమిండియా హెడ్కోచ్గా గౌతం గంభీర్..!
డబ్బే ఆ పచ్చనేత ధీమా... తలకిందులైన అంచనాలు
తప్పక చదవండి
- భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా
- ఎన్నికల వేళ పట్టుబడ్డ సొత్తు ఎంతంటే..
- బరువు తగ్గాలంటే.. మిల్లెట్స్తో హెల్దీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ !
- 200 లోక్సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్స్.. వాటికే డిమాండ్ ఎక్కువ
- T20 WC: టీమిండియా ఆటగాళ్ల అమెరికా ప్రయాణం ఆరోజే!
- ప్రధానిపై చర్యలు తీసుకోండి: ‘ఈసీ’కి ఖర్గే డిమాండ్
- మే 23 వరకు తెలంగాణ, ఏపీలో అతి భారీ వర్షాలు
- మెగా‘ఆవేశం స్టార్’ నాగబాబు.. ఆలోచన తక్కువ..తొందరెక్కువ!
- Virat Kohli: బహుశా ఇదే చివరి మ్యాచ్.. కోహ్లి వ్యాఖ్యలు వైరల్
Advertisement