విజయవాడ: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ (నెహ్రూ)పై బహిష్కరణ వేటు పడింది. దేవినేని నెహ్రుతో పాటు ఆయన కుమారుడు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు దేవినేని అవినాష్, కృష్ణాజిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కడియాల బుచ్చిబాబును కూడా పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మంగళవారం తెలిపారు. కాగా దేవినేని నెహ్రూ సొంతగూటికి చేరనున్నట్లు సమాచారం. ఇటీవలే దేవినేని నెహ్రూ, ఆయన తనయుడు టీడీపీ నేతలతో భేటీ అయిన విషయం తెలిసిందే. త్వరలో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును కలిసి టీడీపీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం.
కాంగ్రెస్ పార్టీ నుంచి దేవినేని నెహ్రూ బహిష్కరణ
Published Tue, Aug 30 2016 2:55 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement