బ్యాంకులకు భారీ మూలధనం! | Sakshi
Sakshi News home page

బ్యాంకులకు భారీ మూలధనం!

Published Fri, Feb 27 2015 2:32 AM

బ్యాంకులకు భారీ మూలధనం!

ముంబై: అంతర్జాతీయ బ్యాంకింగ్ ప్రమాణాలకు సంబంధించి బాసెల్-3 అమల్లో భారత్ ప్రభుత్వ రంగ బ్యాంకులకు భారీ మొత్తంలో మూలధనం అవసరం కావచ్చని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ ముంద్రా అభిప్రాయపడ్డారు. ఈ మొత్తం రూ.2.4 లక్షల కోట్లన్న అంచనాలు దాటవచ్చన్నారు. ఈ నేపథ్యంలో పనితీరు ప్రాతిపదికన బ్యాంకులకు మూలధనం ఇవ్వాలన్న ప్రతిపాదన సైతం మంచిది కాదని విశ్లేషించారు.

Advertisement
Advertisement