హైదరాబాద్: తమ పార్టీలో నేరస్తులు ఎవరూలేరని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పుకున్నారు. ఈ రోజు ఆయన శాసనసభలో మాట్లాడుతూ నేరాలకు పాల్పడవద్దని తమ ఎమ్మెల్యేలకు చెప్పినట్లు తెలిపారు. తన మీద కేసులు లేవని, కోర్టులకు వెళ్లిన దాఖలాలు కూడా లేవని చెప్పారు. తమ మీద కేసులు కూడా నిలబెట్టలేకపోయారన్నారు.
శాంతి భద్రతల అంశంపై మాట్లాడుతూ మనుషులను అనాగరికంగా చంపడం చాలా బాధాకరం అన్నారు. శాంతిభద్రతల విషయంలో రాజీ పడం అని చెప్పారు. పెట్టుబడులు రావాలన్నా, సమాజం ఆనందంగా ఉండాలన్న శాంతి భద్రతలను కాపాడాలని, కాపాడతామని చెప్పారు. నేరాల నియంత్రణకు అవసరమైతే ప్రత్యేకమైన చట్టాలను తీసుకొస్తామన్నారు. నేరాలను పూర్తిగా అరికడతామని చంద్రబాబు చెప్పారు.
మా పార్టీలో నేరస్తులు లేరు: చంద్రబాబు
Published Sat, Aug 23 2014 3:22 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement