తెలంగాణలో ఒక్క హైదరాబాద్లో మాత్రమే శిల్పారామం ఉండగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకేసారి ఐదు ప్రాంతాల్లో శిల్పారామాలు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. ఇప్పటికే ఉన్నవాటికి అదనంగా కాకినాడ, ఏలూరు, విజయవాడ, నెల్లూరు, అనంతపురాల్లో శిల్పారామాలు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు.
దీంతోపాటు శ్రీకాకుళం, గుంటూరు జిల్లాల్లో పర్యాటక సర్క్యూట్లు ఏర్పాటు చేస్తామని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. దాంతో పాటు పశ్చిమగోదావరి జిల్లా పేరుపాలెంలో బీచ్ రిసార్ట్ ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే, ఆతిథ్య రంగాన్ని మరింత ప్రోత్సహించే ఉద్దేశంలో భాగంగా కాకినాడ, తిరుపతిలలో 12 కోట్ల రూపాయలతో ప్రభుత్వ రంగంలో స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ నెలకొల్పుతామన్నారు.
ఏపీలో కొత్తగా ఐదు శిల్పారామాలు
Published Wed, Aug 20 2014 12:25 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ఏపీ ఎన్నికలపై సీఎం జగన్ ట్వీట్
May 15th: ఏపీ పొలిటికల్ అప్డేట్స్
స్ట్రాంగ్ రూముల్లో అభ్యర్థుల భవితవ్యం:
వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడి హేయమైన చర్య
విజయం వైఎస్సార్ సీపీదే
20న ఎడ్ల బండలాగుడు పోటీలు
No Headline
ఓటేసిన 15,89,412 మంది
Hyderabad: కాస్త పెరిగినా చివరి స్థానమే..
జేసీకి భారీ షాక్..ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
తప్పక చదవండి
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 20 వరకు వర్షాలే
- రాష్ట్రంలో 81.3% పోలింగ్!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- హల్దీరామ్స్పై జాతీయ కంపెనీల కన్ను.. మెజారిటీ వాటా కొనుగోలుకు బిడ్డింగ్
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
Advertisement