పేదలపై చంద్రబాబు పెత్తందారీ కుట్ర
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రేపు, ఎల్లుండి జరిగే పరీక్షలు వాయిదా
Published on Mon, 09/14/2020 - 20:20
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో రేపు, ఎల్లుండి జరగబోయే ఇంజనీరింగ్, బీసీఏ, బి ఫార్మసీ, బీహెచ్ఎంసీటీ, బీసీటీసీఏ పరీక్షలను వాయిదా వేశారు. అనివార్య పరిస్థితుల వల్ల ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ తెలిపారు. తదుపరి షెడ్యూల్ను త్వరలోనే విడుదల చేస్తామని వెల్లడించారు. అయితే సెప్టెంబరు 17(గురువారం) నుంచి జరిగే పరీక్షలు యథాతథంగా జరుగుతాయని, ఇందులో ఎలాంటి మార్పులేదని స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. (చదవండి: డిగ్రీ, పీజీ పరీక్షలపై ప్రభుత్వానికే స్పష్టత లేదు)
#
Tags