వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఆసిఫాబాద్లో వరద బీభత్సం.. వాగులో చిక్కుకున్న 9 మంది
Published on Fri, 07/23/2021 - 08:51
సాక్షి, ఆసిఫాబాద్: గత మూడు రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు, చెరువులు పొంగి పోర్లుతున్నాయి. భారీ వర్షాల వల్ల ఏర్పడ్డ వరదల వల్ల జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఆసిఫాబాద్లో దారుణం చోటు చేసుకుంది. బ్రిడ్జి నిర్మాణం కోసం వచ్చి వరదలో చిక్కుకున్నారు కార్మికులు. ఆ వివారలు..
ఆసిఫాబాద్లో వరద బీభత్సం సృష్టించింది. పెంచికల్ పెద్దవాగులో 9 మంది కార్మికులు చిక్కుకున్నారు. బ్రిడ్జి నిర్మాణ పనుల కోసం వచ్చిన వీరు శుక్రవారం ప్రమాదవశాత్తు వాగులో చిక్కుకుపోయారు. తమను కాపాడాలని క్యాంప్పై నుంచి కార్మికులు ఆర్తనాదాలు చేస్తున్నారు.
#
Tags