జార్ఖండ్ మంత్రి సన్నిహితుల ఇంట్లో డబ్బే డబ్బు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
‘చంద్రబాబు ఎన్ని నాటకాలాడినా వృథా ప్రయాసే అవుతుంది’
Published on Fri, 05/14/2021 - 22:07
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వటర్ వేదికగా టీడిపీ అధినేత చంద్రబాబు పై మండిపడ్డారు. ఆయన తన ట్వీట్లో.. అగ్గి ఎక్కడ ఉందో అక్కడ నీళ్లు చల్లాలి. ఢిల్లీ వైపు చూసే ధైర్యం లేక రాష్ట్రంలో నీళ్లు కుమ్మరిస్తే జారి పడతావ్ బాబు. ఇప్పటికే మోకాళ్లు విరగ్గొట్టుకుని నడవలేక పాకుతున్నావు కనుక మంచం పాలు కాకుండా చూసుకోమని హితవు పలికారు. ప్రజలకు చంద్రబాబు మీద విశ్వసనీయత కోల్పోయిందని ఇక ఎన్ని గారడీలు చేసినా, నాటకాలాడినా వృథా ప్రయాస అవుతుందని పేర్కొన్నారు.
( చదవండి: ‘రఘురామను అరెస్ట్ చేయటంలో ఎలాంటి తప్పులేదు’ )
#
Tags