amp pages | Sakshi

'జీఎస్టీ రుణాల్ని కేంద్రమే చెల్లిస్తుంది'

Published on Sun, 09/20/2020 - 11:53

న్యూఢిల్లీ: జీఎస్టీ రుణానికి సంబంధించి అసలు, వడ్డీ మొత్తం కేంద్రమే విడతలవారీగా చెల్లిస్తుంది అని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఆమె రాజ్యసభలో మాట్లాడుతూ.. 'ఆయా రాష్ట్రాలు ఈ రుణాలను తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. కోవిడ్ వల్ల జరిగిన నష్టాన్ని కలుపుకుంటే మొత్తం లోటు రూ. 2,35,000 కోట్లుగా లెక్కించాం. ఈ మొత్తాన్ని రాష్ట్రాలు మార్కెట్ నుంచి రుణాల ద్వారా పొందడం రెండో ఆప్షన్. ఈ రుణం తిరిగి కేంద్రం చెల్లిస్తుంది. ఈ రుణాలపై వడ్డీని రాష్ట్రాలే భరించాల్సి ఉంటుంది. రాష్ట్రాలు ఈ రెండు విధానాల్లో ఏదైనా ఎంచుకోవచ్చు.  (కేంద్రమే అప్పు తీసుకోవాలి)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీఎస్టీ పరిహారం కింద చెల్లించాల్సిన మొత్తం రూ. 4,627 కోట్లు (ఏప్రిల్-జులై మధ్యకాలానికి) చెల్లించాలి. తెలంగాణ రాష్ట్రానికి రూ. 5,424 కోట్లు పరిహారం (ఏప్రిల్-జులై మధ్యకాలానికి) చెల్లించాలి. ఈ ఏడాది ఏప్రిల్- జులై మధ్యకాలానికి రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం చెల్లించలేకపోయాం. జీఎస్టీ కంపెన్సేషన్ ఫండ్‌ ద్వారా రాష్ట్రాలకు పరిహారం చెల్లిస్తాం. లగ్జరీ వస్తువులపై వేసే సెస్ ద్వారా కంపెన్సేషన్ ఫండ్‌కి నిధులొస్తాయి. జీఎస్టీ కారణంగా నష్టపోతున్న రాష్ట్రాలకు ఆ నిధి నుంచి పరిహారం చెల్లిస్తాం. జీఎస్టీ చట్టం ప్రకారం కంపెన్సేషన్ ఫండ్ నుంచే రాష్ట్రాలకు పరిహారం చెల్లించాలి.

2017-18 నుంచి 2019-20 వరకు క్రమం తప్పకుండా చెల్లించాం. ఈ ఏడాది కంపెన్సేషన్ ఫండ్‌లో తగినంత బ్యాలెన్స్ లేదు. అందువల్ల రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం చెల్లించలేకపోయాం. ఈ ఏడాది పరిహారం చెల్లించలేని పరిస్థితుల్లో రాష్ట్రాలకు రెండు ఆప్షన్స్ ఇచ్చాం. 41వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో దీనిపై కూలంకుశంగా చర్చించాం. జీఎస్టీ అమలు ద్వారా రాష్ట్రాలు నష్టపోతున్న మొత్తం రూ. 97,000 కోట్లుగా లెక్కించాం. ఆ మొత్తాన్ని రాష్ట్రాలు కేంద్ర ఆర్థికశాఖ ఏర్పాటు చేసిన స్పెషల్ విండో ద్వారా రుణం రూపంలో పొందవచ్చు' అని వివరించారు. (రాష్ట్రాల కొంప ముంచిన ‘జీఎస్టీ’)

Videos

పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)