టీడీపీ,బీజేపీ విధ్వంసం సృష్టించారు: పేర్ని నాని
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
సోనియాపై కేసును మూసేయాలి
Published on Tue, 03/16/2021 - 10:23
శివాజీనగర: కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీపై నమోదు చేసిన కేసును మూసివేయాలని కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పను కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ డిమాండ్ చేశారు. గతంలో పీఎం కేర్స్ నిధులు దుర్వినియోగమైనట్లు విమర్శిస్తూ కాంగ్రెస్ వెబ్సైట్లో ట్వీట్లు చేయగా శివమొగ్గ జిల్లా సాగర పోలీసులు సోనియాపై కేసు నమోదు చేశారు. 3 నెలలు గడిచాక కేసును మూసివేయిస్తానని అప్పట్లో సీఎం యడియూరప్ప చెప్పారని, ఇంతవరకు కేసును మూసేయలేదని డీకే శివకుమార్ చెప్పారు.
చదవండి: దినకరన్ యూటర్న్.. చిన్నమ్మ నిర్ణయం ఏమిటో?
#
Tags