రాక్షస పరివార్..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
'దర్శిని' టీమ్ కి అల్ ది బెస్ట్: మంత్రి గుడివాడ అమర్నాథ్
Published on Sat, 04/13/2024 - 13:54
వీ4 సినీ క్రియేషన్స్ బ్యానర్ పై డాక్టర్ ఎల్.వి.సూర్యం నిర్మాతగా, డాక్టర్ ప్రదీప్ అల్లు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దర్శిని'. వికాస్, శాంతి హీరోహీరోయిన్లుగా నటించారు. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కాన్సెప్టుతో దీన్ని తెరకెక్కించారు. త్వరలో థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మంత్రి గుడివాడ అమర్నాథ్ చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.
(ఇదీ చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హీరో మంచు మనోజ్ భార్య)
మినిస్టర్ అమర్నాథ్ మాట్లాడుతూ.. 'దర్శిని' పాటలు చూశాను. టీజర్ చూశాను. చాలా బాగున్నాయి, సినిమా విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను. టీమ్ అందరికి శుభాకాంక్షలు అని అన్నారు.
(ఇదీ చదవండి: ఖరీదైన బంగ్లాలోకి హీరోయిన్ పూజాహెగ్డే.. రేట్ తెలిస్తే మైండ్ బ్లాకే!)
#
Tags