More

అనుమానం.. చిత్రహింసలు.. నదిలో దూకి తల్లీ, బిడ్డ ఆత్మహత్య 

26 Oct, 2021 07:16 IST
ఆత్మహత్య చేసుకున్న తల్లి బిడ్డ

భర్త వేధింపులే కారణం 

శాహబాద్‌లో విషాదం 

సాక్షి, రాయచూరు రూరల్‌ : కుటుంబ కలహాలు ఇద్దరి ప్రాణాలు తీశాయి. శాహబాద్‌లో ఆదివారం రాత్రి శాంత కుమారి (32), ఆమె ఆరు నెలల చిన్నారితో కలిసి బీమా నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. భర్త చిత్తాపూర్‌కు తాలూకా మూడబూళ సిద్దలింగతో రెండేళ్ల క్రితం పెళ్లి జరిగింది. ఈ క్రమంలో భర్త భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఆమెను చిత్రహింసలకు గురిచేసేవాడు. ఇది భరించలేక శాంతకుమారి తన ఆరు నెలల పసికందుతో నదిలో దూకి ఆత్మహత్య చేసుకుందని శాహబాద్‌ పోలీసులు తెలిపారు. మృతదేహాల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

చదవండి: (నగ‍్నంగా వీడియో కాల్స్‌ చేసి.. 200 మందిని మోసం చేసిన జంట)

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

ప్రైవేట్‌ లాకర్లలో భారీగా బ్లాక్‌ మనీ.. కొనసాగుతున్న సోదాలు

చెత్త కుప్పలో బ్యాగ్‌...తీసి చూస్తే డాలర్ల కట్టలు

టోల్‌ప్లాజా వద్ద కారు బీభత్సం.. పలువురు మృతి

Nov 10th : చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌

అడవి పందుల కోసమని ఏర్పాటు చేస్తే.. చివరికి ఇలా..!