వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఏపీ: నామినేటెడ్ ఎమ్మెల్సీల ఉత్తర్వులు విడుదల చేసిన ఈసీ
Published on Wed, 06/16/2021 - 10:49
సాక్షి, అమరావతి: ఎన్నికల కమిషన్ బుధవారం నామినేటెడ్ ఎమ్మెల్సీల ఉత్తర్వులను విడుదల చేసింది. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదంతో ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎన్నికల కమిషన్ సీఈవో తెలిపారు. ఈ మేరకు తోట త్రిమూర్తులు, లేళ్ల అప్పిరెడ్డి, కొయ్యే మోషేన్రాజు, రమేష్ యాదవ్ను ఎమ్మెల్సీలుగా ప్రకటించింది.
చదవండి: దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు
#
Tags