చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
24గంటల్లో 88,778 పరీక్షలు
Published on Thu, 10/29/2020 - 18:00
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. గడిచిన 24 గంటల్లో 88,778 మందికి పరీక్షలు నిర్వహించగా.. 2,905 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఏపీలో ఇప్పటివరకు నిర్వహించిన మొత్తం పరీక్షల సంఖ్య 78,62,459కి చేరింది. గడిచిన 24 గంటల్లో 3,243మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా.. ఇప్పటివరకు 784752 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో ప్రస్తుతం 26268 యాక్టివ్ కేసులున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఇక గడిచిన 24 గంటల్లో 16 మంది కోవిడ్తో మరణించగా.. మొత్తం మరణాల సంఖ్య 6,659 కి చేరుకుంది. (చదవండి: కరోనా వైరస్ మలి దశ పంజా!)
#
Tags