ఈరోజు సీఎం జగన్ షెడ్యూల్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మరఠ్వాడా కీ షేర్నీ
Published on Sat, 11/01/2014 - 00:39
ముంబై: వేదికపైకి యువ ఎమ్మెల్యే, దివంగత బీజేపీ నేత గోపీనాథ్ ముండే కుమార్తె పంకజ ముండే(35) ప్రమాణం చేసేందుకు వచ్చినప్పుడు స్టేడియం ఒక్కసారిగా కరతాళ ధ్వనులతో దద్దరిల్లింది. ‘కౌన్ ఆయా? మరాఠ్వాడా కీ షేర్నీ ఆయా(ఎవరొచ్చారు? మరఠ్వాడా సివంగి వచ్చారు)’ అనే నినాదాలతో హోరెత్తింది. ప్రమాణం చేస్తున్నప్పుడు ఆమె మెట్టింటి పేరైన పాల్వేని వదిలేసి ‘పంకజ గోపీనాథ్ ముండే’గానే తన పేరును పేర్కొన్నారు.
#
Tags