అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
తెలంగాణ వాసులూ ఆధారాలు చూపలేరు!
Published on Thu, 07/31/2014 - 14:13
విద్యార్థులకు ఫీజులు ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన 'ఫాస్ట్' (ఫైనాన్షియల్ ఎయిడ్ టు స్టూడెంట్స్ ఆఫ్ తెలంగాణ) పథకానికి 1956 నుంచి స్థానికులై ఉండాలన్న ప్రాతిపదిక సరికాదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి అన్నారు.
ఫీజుల చెల్లింపునకు స్థానికత నిర్ధారించడానికి 1956 ప్రాతిపదిక అయితే.. నిజమైన తెలంగాణ వాసులు కూడా ఆధారాలు చూపించలేరని ఆయన అన్నారు. తమిళనాడులో తల్లిదండ్రులు స్థానికులు అయితేనే పిల్లలకు ప్రభుత్వ పథకాలు, రాయితీలు అందుతున్నాయని, అందువల్ల తెలంగాణ రాష్ట్రంలో కూడా తమిళనాడు తరహా స్థానికత విధానం ఉంటే బాగుంటుందని జానారెడ్డి చెప్పారు.
#
Tags