రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
లాక్డౌన్ వదంతులపై ప్రధాని స్పష్టత
Published on Wed, 06/17/2020 - 19:24
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో మరోసారి లాక్డౌన్ విధిస్తారనే ప్రచారంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. మళ్లీ లాక్డౌన్ విధించే ఆలోచన లేదని ప్రధాని స్పష్టం చేశారు. దేశంలో అన్లాక్ 1.0 సాగుతోందని, అన్లాక్ 2.0 ఎలా అమలుచేయాలనే దానిపై చర్చించాలని ప్రధాని మోదీ సీఎంలతో బుధవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో పేర్కొన్నారు. కాగా దేశవ్యాప్తంగా మరోసారి లాక్డౌన్ విధిస్తారనే వదంతులపై స్పష్టత ఇవ్వాలని తెలంగాణ సీఎం కేసీఆర్ కోరగా ప్రధాని ఈ మేరకు క్లారిటీ ఇచ్చారు. కరోనా కట్టడికి టెస్టింగ్ల సామర్థ్యం పెంచడంతో పాటు ఆరోగ్య మౌలిక వసతులను మెరుగుపర్చాలని ప్రధాని కోరారు.
చదవండి: టెస్టింగ్ సామర్థ్యం పెరగాలి
#
Tags