వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ప్రారంభమైన కేంద్ర కేబినెట్ భేటీ
Published on Wed, 04/22/2020 - 11:19
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కొనసాగుతున్న కరోనా వైరస్ నియంత్రణ చర్యలను, తాజా పరిస్థితులను సమీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ కొద్దిసేపటి క్రితం సమావేశమైంది. 7 లోక్ కల్యాణ్మార్గ్లోని ప్రదాని మోదీ నివాసంలో ఈ భేటీ జరుగుతోంది. లాక్డౌన్ సమయంలో రాష్ట్రాలకు ఇచ్చే ఆర్థిక ప్యాకేజీపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. అలాగే ప్రస్తుతం నెలకొన్న ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు కరువు భత్యం(డీఏ) పెంచకూడదని కేంద్రం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ ప్రతిపాదనపై కేబినెట్ సమావేశంలో ఆమోద ముద్ర వేయనున్నారు.
#
Tags