లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మహమ్మారి బారిన 13 మంది పోలీసులు
Published on Tue, 05/26/2020 - 17:32
చండీగఢ్ : గురుగ్రాంలో 13 మంది పోలీసులకు మంగళవారం కరోనా పాజటివ్గా నిర్ధారణ అయింది. గత వారం ఇద్దరు పోలీసులకు కరోనా వైరస్ సోకిన క్రమంలో తాజాగా 13 మంది పోలీసులు మహమ్మారి బారిన పడటంతో కోవిడ్-19 విధులు నిర్వహిస్తున్న పోలీసుల్లో ఆందోళన నెలకొంది.
మరోవైపు కరోనా పాజిటివ్గా తేలిప వారిలో ఎక్కువమందికి ఎలాంటి వ్యాధి లక్షణాలు లేవని అధికారులు వెల్లడించారు. ఇక దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 1.45 లక్షలు దాటగా, 60,000 మందికి పైగా వ్యాధి నుంచి కోలుకున్నారు. కాగా, కరోనా మరణాల రేటు 2.87 శాతానికి దిగిరావడం సానుకూల పరిణామమని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
చదవండి : కరోనా: చెలరేగిన హింస.. రాళ్ల దాడి
#
Tags