వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఎం‘తాటి’ కరువో..!
Published on Sat, 04/22/2017 - 23:56
ఎంత కరువు వచ్చినా.. నీరు లేకపోయినా తాటి, ఈత, టెంకాయ చెట్లు పచ్చగానే ఉంటాయి. ఎంతటి వర్షాభావాన్ని అయినా తట్టుకుంటాయి. కానీ ఈసారి పోట్లమర్రి , వేల్పుమడుగు, ముష్టూరు, రాఘవంపల్లి, లింగారెడ్డిపల్లి గ్రామాల సమీపంలో ఉన్న వందలాది తాటిచెట్లు ఎండుముఖం పట్టాయి. సుమారు పదేళ్లుగా వర్షాలు సక్రమంగా కురవలేదు. వాగులు పారలేదు. దీంతో భూగర్భజలాలు అడుగంటాయి. ఫలితంగా తాటి చెట్లు ఎండిపోతున్నాయి. ఏటా వేసవిలో తాటిముంజెలు విరివిగా ఉండేవి. కానీ ఈ ఏడాది తాటిముంజెల విక్రయాలు ఎక్కువగా కనిపించలేదు. వాటిని అమ్ముకొని జీవించే అనేక కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి.
- బత్తలపల్లి
#
Tags