రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఎంఎస్ఎంఈలకు రూ.లక్ష కోట్ల నిధి
Published on Sat, 04/25/2020 - 05:49
న్యూఢిల్లీ: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్ఎంఈ) సంస్థలకు నిధుల ఇబ్బందులను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.లక్ష కోట్ల పథకాన్ని ఏర్పాటు చేయబోతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థలు, భారీ పరిశ్రమలు ఎంఎస్ఎంఈలకు బకాయిలను చెల్లించేందుకు వీలుగా ఈ నిధిని ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఆర్థిక శాఖ ఆమోదం అనంతరం కేబినెట్ పరిశీలనకు ఉంచుతామని చెప్పారు.
#
Tags