అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
భగ్గుమన్న బంగారం
Published on Tue, 02/18/2020 - 11:56
ముంబై : గత కొద్దిరోజులుగా దిగివస్తున్న బంగారం ధరలు మళ్లీ కొండెక్కాయి. గ్లోబల్ మార్కెట్లో గోల్డ్ మెరుపులతో పాటు డాలర్తో రూపాయి మారకం విలువ బలహీనపడటంతో పసిడి ధరలకు రెక్కలొచ్చాయి. ఎంసీఎక్స్లో మంగళవారం పదిగ్రాముల బంగారం రూ 183 భారమై రూ 40,939కి ఎగబాకింది. ఈ ఏడాది బంగారం ధరలు పదిగ్రాములకు రూ 50,000కు చేరువ కావచ్చని బులియన్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక వెండి ధరా మండిపోతోంది. కిలో వెండి ఏకంగా రూ 222 భారమై రూ 46,345కి చేరింది.
చదవండి : బాంబు అనుకుని తెరిస్తే బంగారం..
#
Tags