Watch Live: మాచర్లలో సీఎం జగన్ ప్రచార సభ
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మళ్లీ కొండెక్కిన బంగారం
Published on Fri, 05/29/2020 - 17:51
ముంబై : ఇటీవల దిగివస్తున్న బంగారం, వెండి ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. హాంకాంగ్ అంశంలో అమెరికా-చైనా ఉద్రిక్తతలు, కరోనా కేసుల పెరుగుదలతో మదుపుదారులు తిరిగి బంగారంలో పెట్టుబడులకు మళ్లడంతో గోల్డ్ ధరలు భారమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరగడంతో దేశీ మార్కెట్లోనూ స్వర్ణం ప్రియమైంది. ఎంసీఎక్స్లో శుక్రవారం పదిగ్రాముల పసిడి రూ 209 పెరిగి రూ 46,614కు చేరింది. ఇక కిలో వెండి రూ 167 భారమై రూ 48,725కు పెరిగింది. ఇక అంతర్జాతీయ అనిశ్చితి, రాజకీయ..భౌగోళిక అంశాల నేపథ్యంలో పసిడి ధర మున్ముందుకు కదిలే అవకాశం ఉందని బులియన్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
చదవండి : రూ.48,000 దిశగా పసిడి ధర
#
Tags