amp pages | Sakshi

ఏపీ: ఒకేరోజు 1332 మంది రికవరీ

Published on Wed, 07/08/2020 - 13:47

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 27,643 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 1,062 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 22,259 కి చేరింది. తాజాగా 1,332 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇంత భారీ స్థాయిలో కరోనా బాధితులు కోలుకుని ఒకేసారి డిశ్చార్జ్‌ కావడం ఇదే తొలిసారి. దీంతో వైరస్‌ నుంచి కోలుకున్నవారి మొత్తం సంఖ్య 11,101 కి చేరింది. ఇక రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 12 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 264కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 10,894 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 10,77, 773 కరోనా పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో ఆసుపత్రుల్లో ఉన్న పేషెంట్ల కంటే రికవరీ అయిన వారి సంఖ్య అధికంగా ఉంది. (హైకోర్టులో 10 మందికి పాజిటివ్‌)


Videos

బాబుది మేకపోతు గంభీర్యం..YSRCPదే విజయం..

ఈసీ సీరియస్..కలెక్టర్, ఎస్పీలపై సస్పెన్షన్ వేటు

పేదలకు పండగ..డీబీటీ నిధుల విడుదల

పరారీలో జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత రెడ్డి..

దీపక్ మిశ్రా పై మోపిదేవి ఫైర్

టీడీపీ,బీజేపీ విధ్వంసం సృష్టించారు: పేర్ని నాని

కుండపోత వర్షం హైదరాబాద్ జలమయం

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కేంద్రం కీలక ప్రకటన..

ఏలూరు లో ఘోరం..!

డీలా పడ్డ కూటమి

Photos

+5

Sireesha: భర్తతో విడాకులు.. ట్రెండింగ్‌లో తెలుగు నటి (ఫోటోలు)

+5

ఫ్యాన్స్‌లో నిరాశ నింపిన వర్షం.. తడిసిన ఉప్పల్ స్డేడియం (ఫోటోలు)

+5

లవ్‌ మీ సినిమా స్టోరీ లీక్‌ చేసిన బ్యూటీ, క్లైమాక్స్‌ కూడా చెప్పకపోయావా! (ఫోటోలు)

+5

Hyderabad Heavy Rains: హైదరాబాద్‌లో కుండపోత వాన.. భారీగా ట్రాఫిక్‌ జాం (ఫొటోలు)

+5

‘సర్‌.. నేను మీ అమ్మాయిని లవ్‌ చేస్తున్నా’.. 13 ఏళ్ల ప్రేమ, పెళ్లి! (ఫొటోలు)

+5

మిస్టర్‌ అండ్ మిసెస్ మహీ చిత్రంలో జాన్వీ.. ధోనిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన భామ (ఫొటోలు)

+5

International Family Day: ఐపీఎల్‌ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)

+5

వారి కోసం విరుష్క స్పెషల్‌ గిఫ్ట్‌.. ఎందుకంటే? (ఫొటోలు)

+5

తిరుపతి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ నటుడు ఎమోషనల్‌ (ఫోటోలు)