న్యూఢిల్లీ: ఆన్లైన్ మార్కెట్ ప్లేస్, ఫ్లిప్కార్ట్ భారీగా నిధుల సమీకరణ యత్నాల్లో ఉందని సమాచారం. ఈ కంపెనీ రూ.3,750 కోట్ల నిధుల సమీకరణ కోసం కొంతమంది ఇన్వెస్టర్లతో చర్చలు జరుపుతోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ విలువ రూ. 71,000-75,000 కోట్ల రేంజ్లో ఉందని, ఈ విలువ పెంచుకోవడానికి కూడా ప్రయత్నాలు చేస్తోందని ఆ వర్గాలు తెలిపాయి. ఈ వార్తలపై వ్యాఖ్యానించడానికి ఫ్లిప్కార్ట్ నిరాకరించింది. గత ఏడాది జూలైలో ఈకంపెనీ వంద కోట్ల డాలర్లు, డిసెంబర్లో 70 కోట్ల డాలర్ల నిధులను సమీకరించింది. భారత్లో ఇంత భారీ మొత్తంలో నిధులు సమీకరించిన ఏకైక ఈ కామర్స్ కంపెనీ ఇదే. స్నాప్డీల్, అమెజాన్ తదితర సంస్థలతో ఎదురవుతున్న పోటీని తట్టుకోవడానికి ఫ్లిప్కార్ట్కు భారీ స్థాయిలో నిధులు అవసరం. ఇక ఈఏడాది రూ.50 వేల కోట్ల విక్రయాలు జరపాలని, తన ప్లాట్ఫామ్పై విక్రయదారుల సంఖ్యను లక్షకు పెంచుకోవాలని ఈ కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
రూ.3,750 కోట్ల నిధుల వేటలో ఫ్లిప్కార్ట్
Published Wed, Apr 1 2015 1:19 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
బీజేపీ కోసం కిషన్ రెడ్డి కంటే ఎక్కువ రేవంత్ కష్టపడ్డాడు: కేటీఆర్
'రెండు గంటల జర్నీ 20 నిమిషాల్లో'.. పుష్ప భామ ప్రశంసలు
ఎంపీ స్వాతి మలివాల్పై దాడి నిజమే.. స్పందించిన ‘ఆప్’
రొమాంటిక్ కామెడీ చిత్రంగా సంగీత్.. గ్రాండ్గా షూటింగ్ ప్రారంభం (ఫొటోలు)
ఢిల్లీతో లక్నో డూర్ ఆర్ డై మ్యాచ్.. తుది జట్లు ఇవే
ఎందుకలా వదిలేశారు?.. మీ బాధ్యత కాదా?.. రష్మి ట్వీట్ వైరల్
తప్పక చదవండి
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- ఏపీలో తుది పోలింగ్ శాతంపై సాయంత్రానికి క్లారిటీ: ఎంకే మీనా
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- మొబైల్ యూజర్స్కు షాక్, త్వరలో రీఛార్జ్ ధరలు భారీగా పెంపు!
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement