ఎన్ఫోర్స్మెంట్ దాడులు: విత్తనాలు స్వాధీనం | Sakshi
Sakshi News home page

ఎన్ఫోర్స్మెంట్ దాడులు: విత్తనాలు స్వాధీనం

Published Thu, Jun 9 2016 9:35 AM

Enforcement rides in pesticides shops in nizamabad district

నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా ఎరువులు, విత్తనాల షాపులపై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో అక్రమ నిల్వలను స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు. అలాగే బోధన్లో కూడా  ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేసి... 1.60 లక్షల పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement