ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన కేంద్రం
కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక నిధులు కేటాయించింది.
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. ఏపీలో వెనుకబడిన జిల్లాలకు ఆర్థికసాయంగా 500 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు 50 కోట్ల రూపాయలు చొప్పున 350 కోట్ల రూపాయలను కేటాయించింది. కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయించింది. 2014-2015 ఆర్థిక సంవత్సరానికి గాను నిధులు కేటాయించింది.


