రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
భీమునిపట్నం: భీమిలి.....
Published on Sat, 06/03/2023 - 02:16
భీమునిపట్నం: భీమిలి సమీపంలోని కీతిన్పేట వద్దనున్న ఐశ్వర్య వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జరుగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం జరిగిన కార్యక్రమంలో చినజీయర్ స్వామి పాల్గొన్నారు. ముందుగా ఆయన చేతులమీదుగా ఐశ్వర్య లక్ష్మి అమ్మవారికి లక్ష్మి హవనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం శ్రీవారికి నిర్వహించిన ప్రత్యేక పూజలో పాల్గొనడంతోపాటు భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు కలిగొట్ల శ్రీరామచంద్రమూర్తి, కే.ఎస్.ఎన్.మూర్తి, కే.భానోజిరావు, కే.శ్రీనివాసరావు, కే.చంద్రశేఖరరావు, వీ.తాతాజీ, ఆలయ అర్చకులు పురాణం శేషాచార్యులు పాల్గొన్నారు.
#
Tags