వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
బ్యాడిగి రకం అ‘ధర’హో..!
Published on Wed, 01/06/2021 - 15:13
వరంగల్: జిల్లాలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్కు కొత్త మిర్చి రాక ప్రారంభమైంది. కొత్తగా ‘బ్యాడిగి’ రకం మిర్చి క్వింటాకు రూ.24 వేల రికార్డు ధర పలి కింది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మల్లనపల్లికి చెందిన రైతు మొదటి కోత 3 బస్తాల మిర్చిని తీసుకురాగా.. కరాణీ స్పైసెస్ బాధ్యులు ఖరీదు చేశారు. ఈ మిర్చి నుంచి తీసే నూనెను రసాయనాల తయారీలో ఉపయోగిస్తారు. బ్యాడిగి రకం వరంగల్ మార్కెట్కు రావడం ఇదే తొలిసారి.
#
Tags