అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
Vaccination:మద్యం అమ్మకందారులకు ప్రాధాన్యత
Published on Tue, 05/25/2021 - 16:57
సాక్షి, హైదరాబాద్: కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించింది. అయినా మహమ్మారి అదుపులోకి రావడం లేదు. ఈ క్రమంలో తాజాగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జనాలు ఎక్కువగా చేరే లిక్కర్ షాప్ నిర్వాహకులను సూపర్ స్ప్రెడర్స్గా గుర్తించింది ప్రభుత్వం. ఈ క్రమంలో వ్యాక్సిన్ డ్రైవ్లో మద్యం అమ్మకందారులకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకుంది.
అలానే ఎల్పీజీ సిలిండర్ డెలివరీ బాయ్స్, ఆటో-క్యాబ్ డ్రైవర్లకు,రైతుబజార్లు, కూరగాయలు, నాన్వెజ్ మార్కెట్ నిర్వాహకులకు, పాలు, దుకాణదారులకు ప్రత్యేక డ్రైవ్ ద్వారా త్వరగా వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించుకుంది.
చదవండి: వ్యాక్సిన్ పాలసీని సిద్ధం చేసిన తెలంగాణ సర్కార్
#
Tags