వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
TS: టీచర్ల దంపతుల కేటగిరీ బదిలీలకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్
Published on Thu, 01/26/2023 - 20:50
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం టీచర్లకు మరో గుడ్న్యూస్ చెప్పింది. టీచర్ల దంపతుల కేటగిరీ బదిలీలకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు గురువారం కీలక ప్రకటన విడుదల చేసింది.
అయితే, తెలంగాణలో టీచర్ల దంపతులను ఒకే చోటకు బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో నిలిపివేసిన 12 జిల్లాలో దంపతుల బదిలీలకు తాజాగా నిర్ణయం తీసుకుంది. కాగా, సూర్యాపేట మినహా 12 జిల్లాల్లో 247 మంది టీచర్ల బదిలీకి ఉత్తర్వులు జారీ చేసింది. ఇక, జనవరి 27(రేపటి) నుంచి తెలంగాణలో టీచర్ల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ కొనసాగనుంది.
#
Tags