మండుటెండను లెక్కచేయని అభిమానం..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
అటవీశాఖ అధికారులపై ఆదివాసీలు కర్రలతో దాడి
Published on Tue, 07/13/2021 - 18:45
సాక్షి, మహబూబ్నగర్: గంగారం మండలం మడగూడెంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోడుభూముల్లో సాగు చేస్తున్న ఆదివాసీలను మంగళవారం ఫారెస్ట్ అధికారులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో అటవీ అధికారులతో ఆదివాసులు వాగ్వాదానికి దిగారు. గిరిజనులు, అధికారులకు మధ్య తోపులాట జరిగింది. ఈ వాగ్వాదం ముదరడంతో ఆదివాసీలు కర్రలతో అటవీశాఖ అధికారులపై దాడి చేశారు. పలువురు గిరిజన మహిళలు సాగును అడ్డుకున్నందుకు అటవీ అధికారులపై దాడి చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటనలో పలువురు ఆదివాసీ రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
#
Tags