వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
శభాష్.. పోలీస్
Published on Mon, 01/25/2021 - 01:19
సాక్షి, కరీంనగర్క్రైం: డ్రైనేజీలో పడిపోయిన కుక్కపిల్లను కాపాడి తల్లి చెంతకు చేర్చారు కరీంనగర్ ట్రాఫిక్ ఏఎస్సై మట్ట సురేందర్రెడ్డి. వన్టౌన్ పోలీస్స్టేషన్కు పక్కనే ఉన్న డ్రైనేజీలో ఆదివారం ఉదయం కుక్కపిల్ల పడింది. తల్లి కుక్క అరుస్తూ డ్రైనేజీ చుట్టూ తిరుగుతోంది. అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్ ఏఎస్ఐ సురేందర్రెడ్డి డ్రైనేజీ వద్దకు వెళ్లి చూడగా కుక్కపిల్ల పడిఉంది. వెంటనే ఆయన డ్రైనేజీలో చేయిపెట్టి కుక్కపిల్లను పైకితీసి తల్లిచెంతకు చేర్చారు. ఈ ఫొటోలు సోషల్మీడియాలో వైరల్ కాగా, అందరూ ఆయనను ప్రశంసిస్తున్నారు.
#
Tags