చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కొత్తగా 453 మందికి కరోనా
Published on Fri, 02/18/2022 - 02:58
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. గురువారం రాష్ట్రంలో 41,310 మందికి కరోనా నిర్దారణ పరీక్షలు చేయగా, అందులో 453 మంది వైరస్ బారిన పడ్డారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7.85 లక్షలకు చేరుకుంది. తాజాగా 1,380 మంది కోలుకోగా, మొత్తం 7.74 లక్షల మంది కోలుకున్నారు. ఇప్పటివరకు వైరస్తో 4,108 మంది మృతి చెందారు. ఇక ప్రస్తుతం 6,746 క్రియాశీలక కరోనా కేసులున్నాయి.
#
Tags