వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రాష్ట్రంలో కొత్తగా 836 కరోనా కేసులు
Published on Fri, 07/29/2022 - 01:53
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గడం లేదు. గురువారం 38,122 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో 836 మంది వైరస్ బారిన పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8.17 లక్షలకు చేరింది. ఒక్కరోజులో 765 మంది కోలుకోగా, ఇప్పటివరకు 8.08 లక్షలకు చేరాయి. ప్రస్తుతం 4,986 క్రియాశీలక కేసులు నమోదయ్యాయి.
#
Tags