Watch Live: మాచర్లలో సీఎం జగన్ ప్రచార సభ
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
Telangana: 605 మందికి కరోనా
Published on Thu, 08/11/2022 - 02:47
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 605 మందికి కోవిడ్ నిర్ధారణయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 8,27,383 మందికి కరోనా సోకగా.. 8,18,552 మంది కోలుకున్నారు. మరో 4720 మంది చికిత్స పొందుతున్నారు.
కరోనా వైరస్ ప్రభావంతో 4,111 మంది మృత్యువాత పడ్డారు. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 38,031 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, 532 నమూనాల ఫలితాలు వెలువడాల్సి ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.
#
Tags