ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
అలంపూర్ క్షేత్రానికి మహర్దశ: కిషన్ రెడ్డి
Published on Mon, 08/23/2021 - 01:39
సాక్షి, హైదరాబాద్: అలంపూర్ జోగుళాంబ ఆలయాలకు మహర్దశ రానుందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఆనంద్ శర్మ ఆదివారం హైదరాబాద్లోని దిల్కుషా అథితి గృహంలో మంత్రి కిషన్రెడ్డికి జోగుళాంబ దేవి రక్షా కంకణం, ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడారు. అలంపూర్ జోగుళాంబ ఆలయ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ స్కీమ్ మంజూరు చేసిందని చెప్పారు. అతి త్వరలోనే తాను కుటుంబ సమేతంగా జోగుళాంబ దేవిని దర్శించుకుంటానన్నారు.
#
Tags