డాక్టర్‌.. తమిళిసై

Published on Wed, 04/27/2022 - 03:02

సాక్షి, హైదరాబాద్‌: రాజ్‌భవన్‌ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు మాస్టర్‌ హెల్త్‌ చెకప్‌ క్యాంప్‌ను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ మంగళవారం రాజ్‌భవన్‌లో నిర్వహించారు. ఇటీవల ఓ ఉద్యోగి గుండెపోటుతో ఆకస్మికంగా మృతిచెందడంతో గవర్నర్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈఎస్‌ఐ వైద్య కళాశాల వైద్యులు, వైద్య సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు.  

విశాఖ వెళ్లిన గవర్నర్‌
గోపాలపట్నం (విశాఖ పశ్చిమ): గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ మంగళవారం సాయంత్రం 6.25 గంటలకు విశాఖ చేరుకున్నారు. ఆమెకు అధికారులు, బీజేపీ నాయకులు సాదర స్వాగతం పలికారు. అనంతరం ఆమె నేరుగా నగరంలో సర్క్యూట్‌ హౌస్‌కు వెళ్లారు.
 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ