వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మంద కృష్ణకు గాయాలు
Published on Mon, 08/09/2021 - 04:10
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రమంత్రుల్ని కలవడానికి ఢిల్లీకి వచ్చిన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగకు గాయాలయ్యాయి. ఎంపీల అతిథిగృహం వెస్ట్రన్ కోర్టులో బస చేసి న ఆయన ఆదివారం ఉదయం స్నానాలగదిలో పడిపోయారు. కుడికాలుకు తీవ్ర గాయం కావడంతో ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మంద కృష్ణను కేంద్ర పర్యాటక మంత్రి కిషన్రెడ్డి పరామర్శించారు.
#
Tags