ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
బీజేపీ సభ: అప్పటి వరకు మెట్రో సేవలు బంద్
Published on Sun, 07/03/2022 - 12:05
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పరేడ్ గ్రౌండ్స్లో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సభ జరుగుతున్న నేపథ్యంలో ఆదివారం సాయంత్రం 5:30 నుంచి రాత్రి 8:30 వరకు మెట్రో సేవలను నిలిపి వేస్తున్నట్టు స్పష్టం చేశారు. పరేడ్ గ్రౌండ్లో సభ కారణంగానే 3 గంటల పాటు సేవలను నిలిపి వేస్తున్నట్టు తెలిపారు.
ఇది కూడా చదవండి: భాగ్యలక్ష్మి అమ్మవారికి సీఎం యోగి ప్రత్యేక పూజలు
#
Tags