వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సీబీఐ స్పందన తర్వాతే..!
Published on Mon, 12/05/2022 - 01:01
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ మద్యం పాలసీ విషయంలో తాను కోరిన డాక్యుమెంట్లు సీబీఐ నుంచి అందిన తర్వాతే సంస్థ అధికారులను కలిసే తేదీని ఖరారు చేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిర్ణయించుకున్నారు. సీబీఐ నోటీసులు, ఇతర పరిణామాలపై శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్తో సుదీర్ఘంగా భేటీ అయిన కవిత.. ఆదివారం మరోమారు సీఎంను కలిశారు.
సీబీఐ నుంచి కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు అంది, న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాతే తేదీపై ఒక నిర్ణయానికి రావాలని ఆమె భావిస్తున్నట్లు సమాచారం. కాగా కవిత రాసిన లేఖకు ఆదివారం రాత్రి వరకు సీబీఐ నుంచి ఎలాంటి తిరుగు సమాధానం రాలేదని టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. కేసీఆర్తో భేటీ తర్వాత కవిత.. ఆలేరు నియోజకవర్గ కేంద్రంలో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు.
#
Tags