అబిడ్స్‌లో భారీ అగ్నిప్రమాదం

Published on Fri, 02/05/2021 - 21:45

సాక్షి, హైదరాబాద్‌: అబిడ్స్‌లోని ట్రూప్‌ బజార్‌లో శుక్రవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక డీకే సానిటరీ షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటలు అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. నిత్యం రద్దీగా ఉండే ట్రూప్‌ బజార్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడంతో భారీగా ట్రాఫిక్‌ జాం ఏర్పడింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని వాహనాలను దారి మల్లిస్తున్నారు. 


 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ