వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పాఠశాలలో కరోనా కలకలం
Published on Sun, 09/26/2021 - 03:06
టేకులపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం దంతెలతండా ప్రాథమిక పాఠశాలలో కరోనా కలకలం సృష్టించింది. పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులకు, పాఠశాల ఆవరణలోనే ఉన్న అంగన్వాడీ కేంద్రంలో ఓ చిన్నారికి శనివారం కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది.
శుక్రవారం పాఠశాలకు చెందిన ఓ విద్యార్థి, మండలంలోని ఇప్పలతండాలో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్ కోవిడ్ బారిన పడడంతో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. వారి ఆదేశాల మేరకు పాఠశాలలో శనివారం 29 మంది విద్యార్థులకు, పాఠశాల ఆవరణలోనే ఉన్న అంగన్వాడీ కేంద్రంలో పరీక్షలు నిర్వహించగా ఈ మేరకు కేసులు వెలుగుచూశాయి. డీఈవో సోమశేఖరశర్మ, ఎంఈఓ ఠాకూర్ రాంసింగ్ పాఠశాలకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మూడు రోజుల పాటు స్కూల్కు సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించారు.
#
Tags