రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
15 లోగా పరస్పర బదిలీలకు దరఖాస్తు: సీఎస్
Published on Fri, 03/04/2022 - 05:24
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల పరస్పర బదిలీకి ఈనెల 15లోగా దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ (సీఎస్) గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లాల్లో జరిగే పరస్పర బదిలీల్లో సీనియారిటీకి రక్షణ కల్పిస్తామన్నారు. ఈ బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలను ఇప్పటికే విడుదల చేసినట్లు చెప్పారు.
ఉమ్మడి జిల్లా కేడర్కు చెందిన ఇద్దరు ఉద్యోగులు పరస్పర బదిలీలకు దరఖాస్తు చేసుకున్నట్లయితే, వారి సీనియారిటీకి కొత్త లోకల్ కేడర్లో కూడా రక్షణ ఉంటుందని వివరించారు. ఈ బదిలీల కోసం దరఖాస్తులు చేసుకునే ఉద్యోగులు ఐఎఫ్ఎంఎస్ పోర్టల్ ద్వారా సమర్పించాలని సూచించారు. ఇప్పటి వరకు పరస్పర బదిలీలకు 31 దరఖాస్తులు అందాయన్నారు.
#
Tags