amp pages | Sakshi

ఒక గుడిసె.. 21 పాము పిల్లలు! 

Published on Wed, 03/17/2021 - 06:43

అడ్డాకుల (మహబూబ్‌నగర్‌): ఓ పూరి గుడిసెలో మట్టిని తవ్వగా 21 పాము పిల్లలు బయటపడటం కలకలం రేపింది. మహబూబ్‌నగర్‌ జిల్లా అడ్డాకులలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల వెనుక భాగంలో ఉండే గుడిసెల్లో మూడు కుటుంబాలు జీవిస్తున్నాయి. అందులో బుడగజంగం చిన్న కుర్మన్న నివాసముంటున్న గుడిసెలో దుర్వాసన రావడంతో మంగళవారం ఉదయం ఓ మూలన ఉన్న మట్టిని తవ్వారు.

దీంతో అందులోంచి ఒక్కొక్కటిగా పాము పిల్లలు బయటకు వచ్చాయి. మొత్తం 21 పాము పిల్లలు బయటకు రాగా, వాటిని కర్రతో కొట్టి చంపేశారు. పది రోజుల క్రితం ఇదే గుడిసెలో ఉన్న ఓ పెద్ద పామును కూడా ఇలాగే చంపేశారు. కాగా, అక్కడే ఆరుగురు చిన్నపిల్లలు ఉండగా ఎవరికీ అపాయం కలగలేదు.
చదవండి:
కుక్క మలవిసర్జన..దంపతులపై కేసు!

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)