రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పులిని చంపి, కాళ్లు అపహరణ
Published on Fri, 08/28/2020 - 08:48
మైసూరు : నాటు తుపాకీతో పులిని చంపిన దుండగులు దాని నాలుగు కాళ్లను కత్తిరించుకుని వెళ్లారు. ఈ దారుణం మైసూరు జిల్లాలోణి నాగరహొళె అడవుల్లోని కల్లహళ్లి వద్ద జరిగింది. సుమారు ఆరు సంవత్సరాల వయసు ఉన్న పులిని వేటాడి చంపి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. గస్తీలో ఉన్న అటవీ సిబ్బంది గుర్తించడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. పులి గోర్ల కోసమే కాళ్లను తీసుకెళ్లి ఉంటారని భావిస్తున్నారు. నల్లబజారులో పులి అవయవాలకు డిమాండ్ ఉండడంతో స్మగ్లర్లు పులుల ప్రాణాలు తీస్తున్నారు.
#
Tags