రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ప్రొటిస్ పేసర్ల దెబ్బ.. న్యూజిలాండ్ తడబాటు
Published on Sun, 02/27/2022 - 14:08
క్రైస్ట్చర్చ్: దక్షిణాఫ్రికా పేస్ బౌలర్లు కగిసో రబడ (3/37), మార్కో జాన్సెన్ (2/48) ధాటికి రెండో టెస్టులో న్యూజిలాండ్ తడబడింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా స్కోరుకు కివీస్ 207 పరుగులు వెనుకబడి ఉంది. ప్రస్తుతం గ్రాండ్హోమ్ (54 బ్యాటింగ్; 7 ఫోర్లు, 2 సిక్స్లు), మిచెల్ (29 బ్యాటింగ్; 4 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 238/3తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన దక్షిణాఫ్రికా133 ఓవర్లలో 364 పరుగులకు ఆలౌటైంది. కివీస్ బౌలర్లలో నీల్ వాగ్నర్ నాలుగు, హెన్రీ మూడు వికెట్లు తీశారు.
#
Tags