amp pages | Sakshi

ప్రాక్టీస్‌ మ్యాచ్‌తో మొదలు...

Published on Tue, 07/20/2021 - 05:07

డర్హమ్‌: ఇంగ్లండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు భారత్‌ సన్నాహాలను షురూ చేసింది. నెల రోజుల విరామం తర్వాత ఇంగ్లండ్‌ పర్యటనలో ఉన్న భారత్‌ మళ్లీ గ్రౌండ్‌లోకి అడుగు పెట్టనుంది. నేటి నుంచి 3 రోజులపాటు కౌంటీ సెలెక్ట్‌ ఎలెవెన్‌ తో కోహ్లి జట్టు ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడనుంది. ఆగస్టు 4 నుంచి మొదలయ్యే సిరీస్‌కు ముందు జరిగే ఏకైక ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఇదే కావడంతో పూర్తిగా ఉపయోగించుకునేందుకు భారత్‌ సిద్ధమైంది. రెండు వారాల క్రితం కోవిడ్‌ పాజిటివ్‌గా తేలిన రిషభ్‌ పంత్‌ ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో ఈ మ్యాచ్‌లో కీపర్‌గా కేఎల్‌ రాహుల్‌ బరిలోకి దిగనున్నాడు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)