వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ప్రాక్టీస్ మ్యాచ్తో మొదలు...
Published on Tue, 07/20/2021 - 05:07
డర్హమ్: ఇంగ్లండ్తో జరిగే ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్కు భారత్ సన్నాహాలను షురూ చేసింది. నెల రోజుల విరామం తర్వాత ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత్ మళ్లీ గ్రౌండ్లోకి అడుగు పెట్టనుంది. నేటి నుంచి 3 రోజులపాటు కౌంటీ సెలెక్ట్ ఎలెవెన్ తో కోహ్లి జట్టు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. ఆగస్టు 4 నుంచి మొదలయ్యే సిరీస్కు ముందు జరిగే ఏకైక ప్రాక్టీస్ మ్యాచ్ ఇదే కావడంతో పూర్తిగా ఉపయోగించుకునేందుకు భారత్ సిద్ధమైంది. రెండు వారాల క్రితం కోవిడ్ పాజిటివ్గా తేలిన రిషభ్ పంత్ ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో ఈ మ్యాచ్లో కీపర్గా కేఎల్ రాహుల్ బరిలోకి దిగనున్నాడు.
#
Tags