అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఓడిన బొపన్న జంట: ప్రైజ్మనీ రూ. 6.69 లక్షలు
Published on Wed, 05/12/2021 - 08:53
రోమ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నమెంట్ నుంచి రోహన్ బోపన్న (భారత్)–డెనిస్ షపవలోవ్ (కెనడా) జంట తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. బోపన్న–షపవలోవ్ ద్వయం 4–6, 4–6తో డానియల్ (న్యూజిలాండ్)–ఫిలిప్ ఓస్వాల్డ్ (ఆస్ట్రియా) జోడీ చేతిలో ఓడిపోయింది. తొలి రౌండ్లో ఓడిన బోపన్న జంటకు 7,500 యూరోల (రూ. 6 లక్షల 69 వేలు) ప్రైజ్మనీ లభించింది.
#
Tags